హైదరాబాద్లో రిలీజైన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దత్తాత్రేయన్నా ఉపయోగించిన పాలనలో ప్రజా సేవ, సమైక్యత, ఐక్యతకు కృషి చేస్తూ ఆయన 65 ఏళ్ళుగా ప్రజలతో మమేకమై ఉన్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోమని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
Tag: today news
బదిలీలు,పదోన్నతులు పారదర్శక వెబ్ ఆప్షన్ ద్వారానే టీచర్లకు మేలు.
అమరావతి;అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. […]
రాజధాని అమరావతిలో మరోచిచ్చు రేపిన శక్తులు…!?
అమరావతిలో జరిగిన ఓ చర్చలో జర్నలిస్ట్ అమరావతిని వే*శ్యల రాజధానిగా పేర్కొనడంతో స్థానిక రైతులు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. మహిళలు, రైతులు తుళ్ళూరులో పెద్దసంఖ్యలో నిరసన తెలిపారు, ఆ వ్యాఖ్యలపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేదంటే తమ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు నిలిపివేత… మళ్ళా ప్రారంభం ఎప్పుడో తెలుసా…!?
అమరావతి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శనివారం ముందస్తుగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేయడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల10వ తేదీ […]
ఆర్సీబీ విజయోత్సవం నుంచి విషాదం వరకు :– కీలక నేతల రాజీనామాలు
బెంగళూరు: ఐపీఎల్ ట్రోఫీ గెలిచి జూన్ 4న ఘనంగా నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీ తీరని విషాదానికి దారితీసింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, […]
మాటల్లేవు…మాట్లాడుకోవడం లేదంటూ మోడీ…దెబ్బకు పాకిస్థాన్ విలవిల…!!
చినాబ్ వంతెన ప్రారంభం సందర్భంగా శుక్రవారం కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న భారత ప్రధాని మోదీ కీలకమైన ఉపన్యాసం చేశారు.భారతదేశ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్ వద్ద రైల్వే తీగల వంతెన ఒక […]
ఈ-సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు, 21లక్షల ఈ-సిగరెట్,వేప్స్ స్వాధీనం.
తెలంగాణ రాష్ట్రంలో సైఫా బాద్ పరిధిలో చట్ట విరుద్ధమైన ఈ-సిగరెట్ రాకెట్ వ్యవహారంలో ఒక వ్యక్తిని పోలీసు శుక్రవారం అరెస్ట్ చేశారు.అతని వద్ద నుండి ₹21,00,000 విలువైన 670 ఈ-సిగరెట్లు/వేప్లు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్ […]
ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎడ్సెట్ పరీక్ష,21న ప్రవేశ పరీక్ష ఫలితాలు.
ఏ.ఎన్.యు;రాష్ట్రవ్యాప్తం గా వివిధ కళాశాలలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ ఎడ్సెట్ 2025 ప్రవేశ పరీక్ష గురువారం సజావుగా ముగిసిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్, ఏపీ ఎడ్సెట్- […]
సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ.
విజయవాడ: సి.రాఘవాచారి మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఛైర్మన్ గా తనను నియమించినందు కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు.స్థానిక రెవిన్యూ […]
ఏ.ఎన్.యు దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల.
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది మేలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే. గంగాధరరావురిజిస్టార్ ఆచార్య జి. సింహాచలం లు గురువారం విడుదల […]