డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు. మొత్తం 182 గంటల్లో 164 గంటలు సామాన్యులకు కేటాయించిన టీటీడీ భారీ ఏర్పాట్లు.