కేరళ త్రిశూర్ రైల్వే స్టేషన్లోని బైక్ పార్కింగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కిపైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭
కేరళ త్రిశూర్ రైల్వే స్టేషన్లోని బైక్ పార్కింగ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కిపైగా ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.