తమిళనాడులోని తిరుచ్చి పోలీసు క్వార్టర్స్‌లో భీమానగర్‌కు చెందిన తామరై సెల్వన్‌ అనే ప్రైవేటు ఉద్యోగిని వేటకొడవళ్లతో దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ముఖ్యమంత్రి స్టాలిన్‌ బస ప్రాంతానికి సమీపంలో జరగటం సంచలనం సృష్టించింది.