అమరావతిలో వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణ–అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నవంబర్ 27న శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో రాజగోపురం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ సహా పలు సౌకర్యాలు నిర్మించనున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిన పనులకు తిరిగి ఊపిరి పోసిన కూటమి ప్రభుత్వం.