మయన్మార్ తీర ప్రాంతంలో గుండెల్ని పిండేసే అతి బాధాకరమైన సంఘటన ఇటీవలే జరిగింది.రోహింగ్యా శరణార్థులతో సముద్రంలో వెళ్తున్న రెండు ఓడలు మునిగిపోవడం జరిగింది. ఈ ఘోర దుర్ఘటనల్లో సుమారు 400మందికి పైగా శరణార్థులు ప్రాణాలు […]
Tag: telugu updates
నువ్వే మారిపోయావు జగన్,నేనైతే మారలేదు:సాయిరెడ్డి
నేను మారను,నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.నువ్వే పదవి వచ్చాక మారిపోయావు!మూడు దశాబ్దాలుగా రాజ శేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది.పెళ్ళి చేసుకున్న వారే విడిపోతు న్నారు,మాది రాజకీయ బంధం,ఇందులో ఆశ్చర్యం ఏముంది?ప్రలోభాలకు లొంగను,ఎవ్వరికీ […]
ఢిల్లీ నుండి మీడియాతో మొదటిరోజు సీ.ఎం,చంద్రబాబు
ఢిల్లీ: 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడారు.వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రా న్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందని,మా ప్రభుత్వం […]
తెలుగు వర్సిటీ పునఃరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అమోగం
అమరావతి: తెలుగు సాహిత్యం,సాంస్కృతిక వైభవం విరాజిల్లిన రాజమహేంద్రవరానికి తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అభినందనీయమని పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు, గోదావరి జిల్లాల ప్రజలు కొనియాడుతున్నారు.గత ప్రభుత్వం ఈ సాహిత్య పీఠంపై […]