నంద్యాల రాజకీయాల్లో సంచలనం: వైసీపీకి షాక్.. టీడీపీలో చేరిన కీలక నేత

నంద్యాల జిల్లాలో రాజకీయ పరిణామం. వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈ చేరికతో టీడీపీ బలోపేతం అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దువ్వాడ శ్రీనివాస్–దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీపై పోలీసుల దాడి

మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో దివ్వెల మాధురి బర్త్‌డే పార్టీపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అనుమతి లేని మద్యం, హుక్కా పరికరాలు స్వాధీనం. దువ్వాడ శ్రీనివాస్, మాధురి పోలీసుల అదుపులో.

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి – కోవర్ట్ ఆపరేషన్‌లో ఉన్నారా? రాజకీయ వర్గాల్లో వేడెక్కే చర్చలు

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రాజకీయంగా నిశ్శబ్దం కొనసాగిస్తుండగా, లిక్కర్ కేసు, కూటమి నేతలతో సంబంధాలు, జగన్‌తో దూరం—ఈ అంశాలపై రాజకీయ వర్గాల్లో కోవర్ట్ ఆపరేషన్ అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. పూర్తి విశ్లేషణ.

ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు అసంతృప్తి.. మంత్రులకు గట్టిగా హెచ్చరిక!

జూలై 2025లో ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలపై చర్చించారు. మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైసీపీ కుట్రలపై గట్టిగా స్పందించాలని సూచించారు.

వల్లభనేని వంశీ: 137 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల.. భావోద్వేగానికి లోనైన భార్య

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ 137 రోజుల రిమాండ్ తర్వాత విజయవాడ సబ్ జైలు నుంచి విడుదలయ్యారు. 11 కేసుల్లో ఊరట లభించడంతో విడుదలకు మార్గం సుగమమైంది.

ఆటో డ్రైవర్లకు చంద్రబాబు శుభవార్త – మళ్లీ సాయం ప్రారంభమవుతుందా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో సాగిన ‘వాహన మిత్ర’ పథకం మళ్లీ ప్రారంభం కానుందనే సంకేతాలు ఇచ్చారు. వైఎస్ జగన్ మోహన్ […]