ట్రిపుల్ ఐటీ స్పెషల్ కేటగిరీ విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్

ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయ,నూజివీడు, ఒంగోలు,శ్రీకాకుళం క్యాంపస్ లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకున్న స్పెషల్ కేటగిరి విద్యార్థుల కు మే నెల 28 నుంచి 31 వరకు నూజివీడు ట్రిపుల్ ఐటీలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన […]

మిస్ వరల్డ్ పోటీలలో బ్రిటీష్ సుందరి మిల్లా మాగీ ఆరోపణలపై కమిటీ

తెలంగాణలో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొన్న బ్రిటీష్ సుందరి,మిస్ ఇంగ్లాండ్, మిల్లామాగీ ఆరోపణలు మిస్ వరల్డ్ పోటీపై పలు అనుమానాలకు తావివ్వ డమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం విమర్శలు ఎదు ర్కొనే పరిస్థితి […]

ఐపీఎల్ క్రికెట్ రిటైర్మెంట్ పై ఎం.ఎస్.ధోనీ బిగ్ ట్విస్ట్.

కొత్త తరం క్రికెటర్లలో భారత్ యువత గుర్తించు కోదగిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు.వీరిలో ప్రధానంగా భారత దేశానికి 2011వ సంవత్సరం వరల్డ్ కప్ సాధించిన క్రికెట్ జట్టు కు కెప్టెన్ మిస్టర్ కూల్ […]

మాజీ మంత్రి పేర్ని నాని’పై బుద్దా వెంకన్న ఫైర్.

విజయవాడ:వల్లభనేని వంశీ స్వాతం త్ర్య సమర యోధుడు అన్నట్లుగా పేర్ని నానీ తెగ బిల్డప్ ఇస్తున్నా డని టిడిపి నేత బుద్దా వెంకన్న అన్నారు.పేర్నీ నానీ నీకు అస్సలు సిగ్గు ఉందా…అంటూ నీ బియ్యం […]

తెలుగు సినిమా ఖరీదైపోయింది కాపాడేది ఎవరు…!?

సినిమా అంటే వినోదం, మరి వినోదం పంచాల్సిన మన తెలుగు సినిమా ఇప్పుడు ఒక రకమైన టువంటి మా*ఫియాగా మారింది. ప్రస్తుత మరో అడుగు ముందుకేసి చూస్తే మరి ముఖ్యంగా తెలుగు సినిమా రాజకీయ […]

బంగాళాఖాతంలో మునిగిన ఓడలు,400 మందికి పైగా…!?

మయన్మార్‌ తీర ప్రాంతంలో గుండెల్ని పిండేసే అతి బాధాకరమైన సంఘటన ఇటీవలే జరిగింది.రోహింగ్యా శరణార్థులతో సముద్రంలో వెళ్తున్న రెండు ఓడలు మునిగిపోవడం జరిగింది. ఈ ఘోర దుర్ఘటనల్లో సుమారు 400మందికి పైగా శరణార్థులు ప్రాణాలు […]

నువ్వే మారిపోయావు జగన్,నేనైతే మారలేదు:సాయిరెడ్డి

నేను మారను,నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది.నువ్వే పదవి వచ్చాక మారిపోయావు!మూడు దశాబ్దాలుగా రాజ శేఖర్ రెడ్డి కుటుంబంతో అనుబంధం ఉంది.పెళ్ళి చేసుకున్న వారే విడిపోతు న్నారు,మాది రాజకీయ బంధం,ఇందులో ఆశ్చర్యం ఏముంది?ప్రలోభాలకు లొంగను,ఎవ్వరికీ […]

ఢిల్లీ నుండి మీడియాతో మొదటిరోజు సీ.ఎం,చంద్రబాబు

ఢిల్లీ: 2019-24 మధ్య ఏపీలో భారీగా విధ్వంసం జరిగిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడారు.వైసీపీ చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రా న్ని గాడిన పెట్టాలంటే పదేళ్లు పడుతుందని,మా ప్రభుత్వం […]

తెలుగు వర్సిటీ పునఃరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అమోగం

అమరావతి: తెలుగు సాహిత్యం,సాంస్కృతిక వైభవం విరాజిల్లిన రాజమహేంద్రవరానికి తెలుగు విశ్వవిద్యాలయం పునరుద్ధరణలో మంత్రి కందుల దుర్గేష్ పాత్ర అభినందనీయమని పలువురు సాహితీవేత్తలు, భాషాభిమానులు, గోదావరి జిల్లాల ప్రజలు కొనియాడుతున్నారు.గత ప్రభుత్వం ఈ సాహిత్య పీఠంపై […]

రూ.25/-తో యువతకు దేశాన్ని చుట్టేసే ‘టూర్.’

25 రూపాయలతో ఇప్పుడు దేశం మొత్తం చుట్టి వచ్చే అవకాశం కల్పిస్తుంది మన ఇండియన్ రైల్వే. రూ. 25 రూపాయలతో దేశం మొత్తం చుట్టేసి రావడంపై యువత చాలామంది చాలా ఆశక్తిని కనబరుస్తున్నారు.దేశంలో తాము […]