ఈ-సిగరెట్ రాకెట్ గుట్టు రట్టు, 21లక్షల ఈ-సిగరెట్,వేప్స్ స్వాధీనం.

తెలంగాణ రాష్ట్రంలో సైఫా బాద్ పరిధిలో చట్ట విరుద్ధమైన ఈ-సిగరెట్ రాకెట్ వ్యవహారంలో ఒక వ్యక్తిని పోలీసు శుక్రవారం అరెస్ట్ చేశారు.అతని వద్ద నుండి ₹21,00,000 విలువైన 670 ఈ-సిగరెట్లు/వేప్‌లు స్వాధీనం చేసుకున్నారు. సైఫాబాద్ […]

ప్రశాంతంగా ముగిసిన ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష,21న ప్రవేశ పరీక్ష ఫలితాలు.

ఏ.ఎన్.యు;రాష్ట్రవ్యాప్తం గా వివిధ కళాశాలలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్‌ 2025 ప్రవేశ పరీక్ష గురువారం సజావుగా ముగిసిందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం ప్రొఫెసర్‌, ఏపీ ఎడ్‌సెట్‌- […]

సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ గా ఆలపాటి సురేష్ కుమార్ బాధ్యతలు స్వీకరణ.

విజయవాడ: సి.రాఘవాచారి మీడియా అకాడమి, ఆంధ్రప్రదేశ్, ఛైర్మన్ గా తనను నియమించినందు కు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ ఆలపాటి సురేశ్ కుమార్ సభా ముఖంగా ధన్యవాదాలు తెలిపారు.స్థానిక రెవిన్యూ […]

ఏ.ఎన్.యు దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో ఈ ఏడాది మేలో జరిగిన డిగ్రీ ఆరవ సెమిస్టర్ ఫలితాలను వర్సిటీ ఉపకులపతి ఆచార్య కే. గంగాధరరావురిజిస్టార్ ఆచార్య జి. సింహాచలం లు గురువారం విడుదల […]

మచిలీపట్నంలో “మసులా బీచ్ ఫెస్టివల్”-2025

ఆంధ్రప్రదేశ్ లోని మచిలీ పట్నం మంగినపూడి బీచ్ సమీపంలో “మసులా బీచ్” ఫెస్టివల్ -2025 గురువారం ప్రారంభం కానుంది.నాలుగు రోజుల పాటు జరగనున్న ఫెస్టివల్ లో తొలిరోజు జాతీయ స్థాయి క్రీడాపోటీలు 2వ రోజు […]

“శతాబ్దాల శబ్దం – అనాసాగర శాసనంలో కాకతీయ చరిత్ర సందేశం”

ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి:తెలంగాణ ప్రాచీన చరిత్రలో మరో అద్భుతమైన అధ్యాయం వెలుగులోకి వచ్చింది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం, అనాసాగర గ్రామంలో శనివారం ఒక అరుదైన కాకతీయ కాలం నాటి శాసనం బయటపడింది. ఇది […]

చిన్నస్వామిలో ఆర్సీబీ విజయోత్సవం: కోహ్లీ ప్రసంగం హృదయాలను కదిలించింది.

బెంగళూరు – 2025 ఐపీఎల్ టైటిల్‌ విజయం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చరిత్రలో నిలిపిన వేళ, జట్టుకు చెందిన ఆటగాళ్లను చిన్నస్వామి మైదానంలో కర్ణాటక ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. జట్టు సారథి విరాట్ కోహ్లీ […]

“చీనాబ్ బ్రిడ్జి” నిర్మాణం అద్భుతం, బ్రిడ్జిపై త్వరలో వందే భారత్ రైలు పరుగులు.

ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనపై వందే భారత్‌ రైలును భారత ప్రధాని నరేంద్రమోదీ త్వరలో ప్రారంభించనున్నారు.దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ఈ చీనాబ్ వంతెన నిర్మాణం లో ప్రభుత్వం చాలా అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు […]

ఆర్మీ జవాన్ భూమి ‘కబ్జా,’ మంత్రి నారా లోకేష్ కి పిర్యాదు…!!

భారత్ ఆర్మీ “బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్”లో పనిచేస్తున్న ఓ జవాను కొద్ది రోజుల క్రితం తన కుటుంబానికి చెందిన భూమిని కొందరు అన్యాక్రాంతం చేశారని, తాను దేశ సరిహద్దులలో కాశ్మీర్ వద్ద యుద్ధ పరి […]

ఆకాశంలో విమానాలను పక్షులు’ఢీ’ కొంటే ఏమవుతుంది…!?

భూమి నుండి ఆకాశంలోకి వేలాది అడుగుల ఎత్తులో ప్రయాణం చేసే విమానాని కి పక్షులు తగిలితే ఏమవుతుంది అనే అనుమానాలు మనకు వస్తూ ఉంటాయి. ఈ అనుమానాలు రావడానికి కూడా మనం అప్పుడప్పుడు వింటాం […]