డా.బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్ లైబ్రరీని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు సందర్శించారు. ఆయన గ్రంథాలయంలోని సేవలు, బడ్జెట్ మరియు పోటీ పరీక్షల ప్రణాళికలపై ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తోందని, దీనికి ధన్యవాదాలు తెలిపారు.
Tag: telugu news
మీడియా విశ్లేషణల అంటూ స్త్రీలను కించపరిచడం నీచమైన చర్య.
విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ డా. రాయపాటి శైలజ, రాజధాని ప్రాంత మహిళలపై జరుగుతున్న అవమానాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అభ్యర్థించారు. భవిష్యత్తు మెరుగుపడాలని ఆశించిన మహిళలు తీపి అనుభవం ఎదుర్కొంటున్నారని, మీడియా పై చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీసుల అదుపులో కొమ్మినేని, జర్నలిస్ట్ కృష్ణంరాజు కోసం పోలీసులు వేట.
అమరావతి మహిళలపై తీవ్రమైన అనుచిత వాఖ్యలు చేసిన కేసులో తుళ్ళూరు పోలీసులు సోమవారం కొమ్మినేని శ్రీనివాసరావుని హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో అరె*స్ట్ చేయడం జరిగింది.అమరావతి మహిళలు తుళ్ళూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు […]
“ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకావిష్కరణలోఏ.పి, సీఎం,చంద్రబాబు
హైదరాబాద్లో రిలీజైన “ప్రజల కథే నా ఆత్మకథ” పుస్తకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. దత్తాత్రేయన్నా ఉపయోగించిన పాలనలో ప్రజా సేవ, సమైక్యత, ఐక్యతకు కృషి చేస్తూ ఆయన 65 ఏళ్ళుగా ప్రజలతో మమేకమై ఉన్నారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకోమని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
OG సినిమా పోస్టర్ పై ఈ గుర్తు 火 ఏమిటి…?
ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటి సీ.ఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నూతన చిత్రం ఓ.జి, విడుదల కోసం సినీ అభిమానులు,మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ అభిమానులు రెండున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు తమ అభిమాన […]
బదిలీలు,పదోన్నతులు పారదర్శక వెబ్ ఆప్షన్ ద్వారానే టీచర్లకు మేలు.
అమరావతి;అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో మానవప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించగా, కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ విధానంపై తప్పుడు ప్రచారానికి దిగి టీచర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. […]
రాజధాని అమరావతిలో మరోచిచ్చు రేపిన శక్తులు…!?
అమరావతిలో జరిగిన ఓ చర్చలో జర్నలిస్ట్ అమరావతిని వే*శ్యల రాజధానిగా పేర్కొనడంతో స్థానిక రైతులు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్రంగా నిరసించారు. మహిళలు, రైతులు తుళ్ళూరులో పెద్దసంఖ్యలో నిరసన తెలిపారు, ఆ వ్యాఖ్యలపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, లేదంటే తమ ఉద్యమానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
రాష్ట్రంలో గ్రామ,వార్డు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు నిలిపివేత… మళ్ళా ప్రారంభం ఎప్పుడో తెలుసా…!?
అమరావతి;ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు శనివారం ముందస్తుగా అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆన్లైన్ సేవలు ప్రస్తుతం తాత్కాలికంగా నిలిపి వేయడం కొంచెం హాట్ టాపిక్ గా మారింది.ఈ నెల10వ తేదీ […]
ఆర్సీబీ విజయోత్సవం నుంచి విషాదం వరకు :– కీలక నేతల రాజీనామాలు
బెంగళూరు: ఐపీఎల్ ట్రోఫీ గెలిచి జూన్ 4న ఘనంగా నిర్వహించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ ర్యాలీ తీరని విషాదానికి దారితీసింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, […]
మాటల్లేవు…మాట్లాడుకోవడం లేదంటూ మోడీ…దెబ్బకు పాకిస్థాన్ విలవిల…!!
చినాబ్ వంతెన ప్రారంభం సందర్భంగా శుక్రవారం కట్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న భారత ప్రధాని మోదీ కీలకమైన ఉపన్యాసం చేశారు.భారతదేశ ఇంజినీర్ల నైపుణ్యానికి అంజీఖాడ్ వద్ద రైల్వే తీగల వంతెన ఒక […]