Hyderabad Book Fair 2025 డిసెంబర్ 19 నుంచి 29 వరకు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు ప్రవేశం ఉంటుంది. విద్యార్థులకు ఉచిత ఎంట్రీ కల్పించారు.