తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత: మరో రెండు రోజులు అలాగే, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. రాబోయే రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు.

మొంథా తుఫాను పేరు ఎలా వచ్చింది? ఈ సైక్లోన్‌కి పేరును ఎవరు పెట్టారు? పూర్తి వివరాలు ఇక్కడే…

తెలుగు రాష్ట్రాలను తాకబోతున్న ‘మొంథా’ తుఫానుకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ సైక్లోన్ పేరును ఎవరు సూచించారు? ప్రపంచ వాతావరణ సంస్థ (WMO), భారత వాతావరణ శాఖ (IMD) పాత్ర ఏంటి? తుఫానులకు పేర్లు పెట్టే నియమాలు, జాబితాలో ఉన్న దేశాలు, రాబోయే తుఫానుల పేర్లు – అన్నీ ఇక్కడ తెలుసుకుందాం.