తెలంగాణ ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ మెరుపు దాడులు — లెక్కల్లో లేని రూ. 4.18 లక్షల నగదు స్వాధీనం

తెలంగాణలో ఆర్టీఏ చెక్‌పోస్టులపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. ప్రైవేట్ ఏజెంట్ల ద్వారా అక్రమ వసూళ్లు చేస్తున్న అధికారుల వద్ద రూ. 4.18 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ ప్రభుత్వం కు నివేదిక సమర్పించింది.

హైదరాబాద్‌లో దేశంలోనే తొలి డ్రైవర్‌లెస్ బస్సులు – ఐఐటీ హైదరాబాదు కొత్త సాంకేతిక ఆవిష్కరణ

హైదరాబాద్‌లో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్‌లెస్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఐఐటీ హైదరాబాద్ అభివృద్ధి చేసిన ఆధునిక అటానమస్ నావిగేషన్ టెక్నాలజీతో నడిచే ఈ విద్యుత్ బస్సులు ప్రయాణికుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాయి.

తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు త్వరలో: వరంగల్, ఆదిలాబాద్‌లో ప్రారంభం – సీఎం రేవంత్ స్వాతంత్ర్య దినోత్సవ హామీ

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటలో సీఎం రేవంత్ రెడ్డి వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు త్వరలో అందుబాటులోకి వస్తాయని ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టులు, రైతు సంక్షేమ పథకాలు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాలను వివరించారు.

“ఆ వెలుతురు కథనాల వెనక… చీకటిలో మిగిలిపోయిన కలం యోధులు”

తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి అత్యంత విషాదకరం. ఇళ్ల స్థలాలు, పింఛన్, ఆరోగ్య సేవలు వంటి ప్రభుత్వ సంక్షేమం అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యాసం వారి వాస్తవ దుస్థితిని, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా వివరిస్తుంది.