చలాన్లపై భారీ డిస్కౌంట్లు: తెలంగాణలో డ్రైవర్లకు పెద్ద ఊరట

డిసెంబర్ 13లోక్ అదాలత్‌లో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 50% నుంచి 100% వరకు రాయితీ అవకాశం. ఏ చలాన్లకు వర్తిస్తుందో, ఎలా సెటిల్ చేసుకోవాలో వివరాలు ఇక్కడ.

విజయవాడలో షాకింగ్ ఘటన: 13 ఏళ్ల బాలుడు, 14 ఏళ్ల బాలిక ప్రేమ కోసం హైదరాబాద్‌కి పారిపోయారు

విజయవాడ క్రిష్ణలంకకు చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో రూ.10 వేల నగదు తీసుకుని హైదరాబాద్‌కు పారిపోయిన ఘటన సంచలనం రేపింది. పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడిన విధానం పై పూర్తి వివరాలు.

హైదరాబాద్ శాలిబండలో భారీ అగ్ని ప్రమాదం – గోమతి ఎలక్ట్రానిక్స్ దగ్ధం

హైదరాబాద్ శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్‌లో భారీ అగ్నిప్రమాదం. సిలిండర్ పేలుళ్లతో భయం. 8 ఫైర్ ఇంజిన్లు మంటల నియంత్రణలో నిమగ్నం. చార్మినార్ ట్రాఫిక్ జామ్.

జడ్చర్ల NH-44లో బస్సు–యాసిడ్ ట్యాంకర్ ఢీ:  తృటిలో తప్పిన భారీ ప్రమాదం

జడ్చర్ల NH-44పై జగన్ ట్రావెల్స్ బస్సు హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. 26 మంది సురక్షితం. యాసిడ్ లీకేజీతో ట్రాఫిక్ జామ్.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ దూకుడు – ఫలితమిచ్చిన రేవంత్ వ్యూహం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ భారీ ఆధిక్యంతో విజయం వైపు దూసుకెళ్తోంది. రేవంత్ వ్యూహం, బూత్ మేనేజ్‌మెంట్, కేడర్ జోష్ గెలుపుకు కారణాలు.

Telangana Cold Wave: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది – వాతావరణశాఖ హెచ్చరిక, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తగ్గవచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. హైదరాబాద్‌లో కూడా చలి పెరుగుతోంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు.

వివాహేతర సంబంధం: ఒత్తిడిని తట్టుకోలేక మహిళను హతమార్చిన ఇంటి యజమాని

హైదరాబాద్ దుండిగల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి బోయ కిషన్ తన అద్దెదారిణి స్వాతిని కత్తితో నరికి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రెండో పెళ్లి ఒత్తిడితో ఆగ్రహం చెందిన కిషన్, తన అల్లుడు, సిబ్బంది సహాయంతో పక్కా ప్రణాళికతో స్వాతిని హత్య చేశాడు.

వేలకొద్దీ నాటుకోళ్లు రోడ్డుపై.. ప్రజల పరుగులు.. హన్మకొండలో విచిత్ర దృశ్యం! 

హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి రోడ్డుపక్కన వేలకొద్దీ నాటుకోళ్లు అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయి. ప్రజలు ఉచితంగా కోళ్లు పట్టుకునే వింత సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌లో చట్నీ వివాదం: బట్టలపై చట్నీ పడిందని నలుగురు కలిసి వ్యక్తిని హత్య

హైదరాబాద్‌లో చట్నీ బట్టలపై పడిందనే చిన్న కారణంతో మురళీ కృష్ణ అనే వ్యక్తిని నలుగురు యువకులు కత్తితో దారుణంగా హత్య చేశారు. పోలీసులు నిందితులను సీసీ కెమెరా ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 17 మంది మృతి

రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొని 17 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.