అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్రను స్మరించారు. ఉద్యమకారులకు స్థలాలు, ఇండ్ల కేటాయింపుపై కీలక ప్రకటనలు చేశారు.