తెలంగాణలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులకు భారీ షాక్. ఇళ్లలో నివసించని వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఇప్పటికే కొందరికి నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.