జేఎన్‌టీయూ నాచుపల్లి ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం – ‘ఇంటరాక్షన్‌’ పేరుతో జూనియర్లపై మానసిక వేధింపులు

జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో ర్యాగింగ్‌ కలకలం. సీనియర్లు ‘ఇంటరాక్షన్‌’ పేరుతో జూనియర్లపై మానసిక వేధింపులు జరిపిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్. యాజమాన్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల – ఈసారి ముందుగానే పరీక్షలు

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 2025 వార్షిక పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు థియరీ పరీక్షలు, ఫిబ్రవరి 2 నుంచి 21 వరకు ప్రాక్టికల్స్ జరుగుతాయి.

తెలంగాణ పదో తరగతి పరీక్షల టైమ్‌టేబుల్ విడుదల – మార్చి 16 నుంచి ఎస్సెస్సీ పరీక్షలు ప్రారంభం

తెలంగాణలో 2026 పదో తరగతి (SSC) పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. పూర్తి టైమ్‌టేబుల్, సబ్జెక్ట్ తేదీలు, సమయాలు తెలుసుకోండి.

హైదరాబాద్ స్కూలులో ఫీజుల దోపిడీ: నర్సరీకి రూ.2.5 లక్షలంటే జనం షాక్!

హైదరాబాద్‌లోని ఓ ప్రైమరీ స్కూలు నర్సరీకి ఏకంగా రూ.2.51 లక్షలు ఫీజు వసూలు చేస్తోందని ఓ మహిళ ట్వీట్ చేసింది. ABCD నేర్చుకోవడానికే నెలకు రూ.21 వేలు వసూలు చేస్తున్నారని తెలిపింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.