తెలంగాణ గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న 53 వేల మందికి పైగా మల్టీ పర్పస్ వర్కర్లకు ప్రభుత్వం భారీ ఊరట. మూడు నెలల జీతాల బకాయిలు విడుదల చేస్తూ రూ.150 కోట్లు మంజూరు. కార్మికుల జీవనంలో తాత్కాలిక ఉపశమనం.