పుష్ప-2 తొక్కిసలాటలో తల్లిని కోల్పోయిన చిన్నారి శ్రీతేజ్ ఇంకా మంచానికే పరిమితం. నెలకు రూ.1.25 లక్షల చికిత్స ఖర్చుతో తండ్రి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Tag: Telangana Breaking News
రంగారెడ్డి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సు, టిప్పర్ ఢీ.. 17 మంది మృతి
రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొని 17 మంది మృతి చెందారు. 20 మందికి పైగా గాయపడ్డారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
పాశమైలారం ఫ్యాక్టరీ పేలుడు: 45 మంది మృతి, మరింత తీవ్రత చేరిన సహాయక చర్యలు
పటాన్చెరు పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటివరకు 45 మంది కార్మికులు మృతి చెందగా, ఇంకా పలువురు గల్లంతయ్యారు. సహాయక బృందాలు శిథిలాల్లో శోధన కొనసాగిస్తున్నాయి.