మహారాష్ట్ర సరిహద్దులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాగజ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. నాగ్‌పూర్ నుంచి తిరిగివస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.