కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ–వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కత్తులతో జరిగిన దాడిలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాలు.