తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో 16 కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టాప్ 4లో. యువతలో వ్యసనం పెరుగుదల ఆందోళనకరం.