తమిళనాడులోని కడలూరు జిల్లా తీత్తకుడి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు టైర్ పేలడంతో రెండు కార్లపైకి దూసుకెళ్లి 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పూర్తి వివరాలు.
Tag: Tamil Nadu Accident
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: రెండు RTC బస్సులు ఢీ – 11 మంది మృతి, 40 మంది గాయాలు
తమిళనాడు శివగంగా జిల్లాలో రెండు RTC బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందగా, 40 మంది వరకు గాయపడ్డారు. మరణించిన వారిలో 9 మంది మహిళలు ఉన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ.