తాజ్ మహల్‌ నిర్మాణం 1632లో ప్రారంభమై 1653లో ముగిసింది. షాజహాన్ తన భార్య ముంతాజ్ మహల్ జ్ఞాపకార్థం నిర్మించిన ఈ అద్భుత స్మారకం ప్రేమకు, వాస్తు శిల్పానికి చిహ్నంగా నిలిచింది. నిర్మాణ ఖర్చు, సందర్శన వివరాలు, యాంటీ డ్రోన్‌ రక్షణ చర్యలు తెలుసుకోండి.