ఆంధ్రప్రదేశ్‌లో స్వామిత్వ సర్వే వేగంగా కొనసాగుతోంది. ఇళ్లకు, స్థలాలకు అసలైన యాజమాన్య హక్కులు లభించడంతో ఆస్తులను అమ్ముకోవడం, రుణాలు తీసుకోవడం సులభం కానుంది.