రాజస్థాన్‌లో నలుగురు యువతులు పెళ్లి అవకాశాలు రాలేదనే మూఢనమ్మకంతో 17 రోజుల పసికందును క్షుద్ర పూజకు బలిచ్చిన దారుణ ఘటన. చిన్నారి తండ్రి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.