హరియాణాలో 40 ఏళ్ల సవతి తల్లితో 17 ఏళ్ల బాలుడు ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కోర్టు మ్యారేజ్ జరిగిందని చెబుతున్నారు.