నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను తీవ్రరూపం సంతరించుకుంది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజులు అత్యంత భారీ వర్షాలు ఉండనున్నాయి. మత్స్యకారులకు వేట నిషేధం జారీ.