అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 466 కోట్లతో విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునర్నిర్మాణం. ప్లాట్‌ఫామ్‌ల సంఖ్య 14కి పెంపు, ఆధునిక సౌకర్యాలు, 2027 నాటికి పూర్తి లక్ష్యం.