పాకిస్థాన్‌ ఖైబర్ పఖ్తుంఖ్వాలో భద్రతా బలగాల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఐఈడీ పేల్చారు. ఈ దాడిలో కెప్టెన్‌ సహా ఆరుగురు సైనికులు మృతి చెందగా, పాక్ సైన్యం ఎదురు కాల్పుల్లో ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చింది.