తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16న నిర్వహించనున్న ఆణివార ఆస్థానం పర్వదినం కారణంగా, టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పర్వదినానికి ఒక రోజు ముందు, జూలై 15న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరుగుతుంది. […]