తెలంగాణకు చెందిన మహేందర్‌రెడ్డి తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ప్రధాని మోదీ, రతన్ టాటా, చిరంజీవి సహా 14 మంది ప్రముఖుల చిత్రాలను పచ్చబొట్లుగా వేయించుకుని, రక్తదానం, సామాజిక సేవతో ఆదర్శంగా నిలుస్తున్నారు.