పంజాబ్‌లో నలుగురు యువతులు ఓ యువకుడిని కారులోకి లాగి కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారం చేసిన ఘటన సంచలనం రేపుతోంది. బాధితుడి ఫిర్యాదుతో కేసు బయటపడగా, నిందితులపై కఠిన చర్యలకు డిమాండ్ పెరుగుతోంది.