విజయవాడ క్రిష్ణలంకకు చెందిన ఇద్దరు మైనర్లు ప్రేమ పేరుతో రూ.10 వేల నగదు తీసుకుని హైదరాబాద్‌కు పారిపోయిన ఘటన సంచలనం రేపింది. పోలీసులు సకాలంలో స్పందించి వారిని కాపాడిన విధానం పై పూర్తి వివరాలు.