కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర, ఆయన భార్య ప్రియాంక సైబర్ మోసగాళ్ల బారిన పడ్డారు. డెలివరీ పేరుతో ఫోన్ చేసి వారి మొబైల్ ఫోన్లు హ్యాక్ చేశారు. ఈ ఘటనపై ఉపేంద్ర ప్రజలకు జాగ్రత్తలు సూచిస్తూ, డబ్బు అడిగే మెసేజ్‌లను నమ్మవద్దని హెచ్చరించారు.