భారత్‌లో పెరుగుతున్న సైబర్ మోసాల నివారణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి కొత్త స్మార్ట్‌ఫోన్‌లో సంచార్ సాథీ యాప్‌ను ప్రీలోడ్ చేయడం తప్పనిసరి. ఆపిల్, శాంసంగ్, జియోమీ స్పందన ఎదురు చూస్తున్న నేపథ్యంలో పూర్తి వివరాలు.