సింహాచలం అప్పన్న ఆలయంలో రేకుల షెడ్డు కూలిన ఘటన భక్తుల్లో ఆందోళన రేపుతోంది. ఇటీవలి గోడ కూలిన ఘటన మరువకముందే మరో ప్రమాదం చోటుచేసుకోవడంతో అధికారులు భద్రతాపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.