కర్నూలు జిల్లాలో అన్న హత్య పగతో మరిది వదినను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.