మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని‌పై మహిళా వైస్ ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ప్రిన్సిపాల్‌తో పాటు ఇద్దరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు. దర్యాప్తు పురోగతి, అధికారులు తీసుకున్న చర్యలు వివరాల్లో.