Senior Journalist: మంగళగిరి నియోజకవర్గంలో సీనియర్ జర్నలిస్టులకు గౌరవ సన్మానం.

మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల సీనియర్ జర్నలిస్టులను మంగళగిరి ప్రెస్ క్లబ్ ఘనంగా సన్మానించింది. 20 మంది సీనియర్లకు జ్ఞాపికలు అందజేసిన కార్యక్రమంలో మీడియా సమస్యలపై చర్చ జరిగింది.

మంగళగిరి ప్రెస్ క్లబ్ సీనియర్ జర్నలిస్టుల సన్మానం – మూడు మండలాల మీడియాలో ఘన కార్యక్రమం

మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మండలాల సీనియర్ జర్నలిస్టులను మంగళగిరి ప్రెస్ క్లబ్ ఘనంగా సన్మానించింది. 20 మంది సీనియర్లకు జ్ఞాపికలు అందజేసిన కార్యక్రమంలో మీడియా సమస్యలపై చర్చ జరిగింది.

బీహార్ ప్రభుత్వం గుడ్‌న్యూస్: జర్నలిస్టుల పింఛను ₹15 వేలకి పెంపు! APUWJ హర్షం వ్యక్తం

బీహార్ ప్రభుత్వం జర్నలిస్టుల పింఛను రూ.6 వేల నుంచి రూ.15 వేలకు పెంచింది. మృత జర్నలిస్టుల జీవిత భాగస్వాములకు కూడా పింఛను రూ.10 వేలకు పెరిగింది. APUWJ హర్షం వ్యక్తం చేసింది

“ఆ వెలుతురు కథనాల వెనక… చీకటిలో మిగిలిపోయిన కలం యోధులు”

తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి అత్యంత విషాదకరం. ఇళ్ల స్థలాలు, పింఛన్, ఆరోగ్య సేవలు వంటి ప్రభుత్వ సంక్షేమం అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యాసం వారి వాస్తవ దుస్థితిని, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా వివరిస్తుంది.