2023 నాటికి భారత ఉన్నత విద్యలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల నమోదు 60.8%కు చేరుకుంది. జనరల్ కేటగిరీ శాతం 39%కు పడిపోగా, రిజర్వ్డ్ వర్గాలు 95 లక్షలు ఎక్కువగా నమోదు అయ్యారని ఐఐఎం ఉదయ్‌పూర్ పరిశోధన వెల్లడించింది.