విజయనగరంలో SBI నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. కస్టమర్ ఒరిజనల్ డాక్యుమెంట్లు పోగొట్టిన కేసులో వినియోగదారుల కమిషన్ రూ.3.20 లక్షల పరిహారం విధించింది.