తిరుపతిలోని ఓ ఇంట్లో శిర్డి సాయిబాబా విగ్రహం నుంచి విభూది ఉద్భవించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. భక్తులు, స్థానికులు ఈ అద్భుతాన్ని సాక్షాత్కరించడంతో సాయి బాబా మహిమను ప్రశంసిస్తున్నారు.