ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్… శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం

శివరాత్రికి ముందే కోటప్పకొండ భక్తులకు శుభవార్త. రూ.3.9 కోట్లతో నిర్మించిన కోటప్పకొండ–కొత్తపాలెం కొత్త రోడ్డును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. లక్షన్నర మంది భక్తులకు భారీ ఊరట.

AP గోకులం షెడ్లు: 90% రాయితీతో రైతులకు కొత్త అవకాశం – దరఖాస్తు వివరాలు

ఏపీ ప్రభుత్వం గోకులం షెడ్లకు 90% రాయితీ ఇస్తోంది. ఒక్కో రైతుకు రూ.1.15–2.30 లక్షల వరకు షెడ్లు మంజూరు. అర్హతలు, ఖర్చులు, దరఖాస్తు వివరాలు ఇక్కడ.