ఖమ్మం జిల్లా వేంసూర్ మండలంలో గేదె కట్టే విషయంలో జరిగిన ఘర్షణ ఒకరి మృతికి దారి తీసింది. రాజుగూడెం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు.