కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం: సీబర్డ్ ట్రావెల్స్ బస్సు దగ్ధం, 17 మంది సజీవదహనం

కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీబర్డ్ ట్రావెల్స్ స్లీపర్ బస్సు కంటైనర్‌ను ఢీకొని దగ్ధమవడంతో 17 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కృష్ణా జిల్లా ఉయ్యూరు–మచిలీపట్నం రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.