ఇండియా అండర్-18 సాఫ్ట్ టెన్నిస్ జట్టుకు ఎంపికైన ఎన్టీఆర్ జిల్లా యువ క్రీడాకారుడు రేవంత్‌కు ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ చావలి సునీల్ రూ.25 వేల నగదు ప్రోత్సాహకం అందించారు. క్రీడల వార్తలు.