అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రతీకార సుంకాల అమలును వాయిదా వేశారు. జపాన్, దక్షిణ కొరియాలపై 25% సుంకాలు అమలు చేయనున్నట్టు ప్రకటించిన ట్రంప్, భారత్‌కు చర్చల కోసం ఆగస్టు 1 వరకూ గడువు ఇచ్చారు.