అప్పుల వసూలులో వేధింపులకు ముగింపు పలుకుతూ RBI కొత్త నిబంధనలు విడుదల చేసింది. రికవరీ ఏజెంట్లకు సర్టిఫికేషన్ తప్పనిసరి. జూలై 1, 2026 నుంచి అమలు.