రాష్ట్రంలో అరటి, పత్తి, మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న ధరలు, కొనుగోళ్ల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాయలసీమ అరటిని రైళ్ల ద్వారా ముంబై, కలకత్తాకు రవాణా చేయడం, మొక్కజొన్నకు ధరల వ్యత్యాస భర్తీ, పత్తి కొనుగోళ్ల వేగవంతం వంటి ముఖ్య చర్యలు.